
నిజాంసాగర్: రేషన్ కార్డు కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రేషన్ కార్డు రావడం లేదని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాలపడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ లో గురువారం చోటు చేసుకుంది. మల్లూరు గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ తనకు కార్డు జరీ కాలేదని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన సిబ్బంది అతన్ని సముదాయించారు.