సుల్తానాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

74చూసినవారు
సుల్తానాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని ముత్యం సునీత పోగొట్టుకుంది. ఇవాళ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి 13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కాగా, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్