నలుగురు BJD ఎమ్మెల్యేలకు నోటీసులు

80చూసినవారు
నలుగురు BJD ఎమ్మెల్యేలకు నోటీసులు
పార్టీకి రాజీనామా చేసిన నలుగురు BJD ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు సమీర్ దాస్, సిమరాణి నాయక్, రమేశ్ సాయి, పరశురామ్ ధాదాలకు స్పీకర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి దాశరథి మంగళవారం నోటీసులు పంపించారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరారు. దీంతో వీరిపై స్పీకర్‌కు BJD ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్