ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్

73చూసినవారు
ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మే 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్