475 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

63చూసినవారు
475 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్రప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్