’ఓటుకు నోటు‘ కేసు విచారణ వాయిదా

561చూసినవారు
’ఓటుకు నోటు‘ కేసు విచారణ వాయిదా
'ఓటుకు నోటు' కేసు విచారణను సుప్రీం కోర్టు ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ రేవంత్ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దానిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్