కోటి దాటిన విమాన ప్రయాణికులు

67చూసినవారు
కోటి దాటిన విమాన ప్రయాణికులు
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీ) తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 1.28 కోట్ల మంది ప్రయాణించారు. 1,370 మంది ప్రయాణికులు బోర్డింగ్ రద్దు కావడంతో పరిహారం కింద వీరికి విమానయాన సంస్థలు రూ.1.36 కోట్లు చెల్లింపులు జరిపాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్