ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం

68చూసినవారు
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం
ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జనసేన ఎన్నికల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని పవన్ ఆదివారం ప్రకటించారు. ఈ కమిటీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తోన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కూటమి నేతల మధ్య సమన్వయం, ప్రచార వ్యవహారాలు, పోల్ బూత్ మేనేజ్మెంట్ తదితర అంశాలను పర్యవేక్షించనుంది.

సంబంధిత పోస్ట్