హైదరాబాద్ లో బార్ల వద్ద క్యూ కట్టిన జనం

67చూసినవారు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 11న సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ షాపులు మూతపడ్డాయి. పోలింగ్ అనంతరం హైదరాబాద్ లో వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు వైన్స్ షాపుల ముందు క్యూ కట్టారు. రెండు రోజుల తర్వాత షాపులు తెరవడంతో గంటల తరబడి నిలబడి మద్యం సీసాలను తీసుకెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్