ప్రజలు బీజేపీని గద్దె దించాలనుకుంటున్నారు: సీఎం

76చూసినవారు
ప్రజలు బీజేపీని గద్దె దించాలనుకుంటున్నారు: సీఎం
దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీకి పాకిస్తాన్ గుర్తు వస్తుందని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు కూడా రాని చోట మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ బీరాలు పలుకుతోందన్నారు.

సంబంధిత పోస్ట్