పిస్తా హోస్ బేకరీలో బూజు పట్టిన కేక్

41568చూసినవారు
ఓ కస్టమర్ ఉప్పల్ లో ఉన్న పిస్తా హోస్ బేకరీలో ఏప్రిల్ 5న బనానా కేక్ కొనుగోలు చేశాడు. శనివారం ఉదయం తిందామని చూస్తే కేక్ ముక్కలు నల్లటి బూజు పట్టి కనిపించాయి. కేక్ 4న తయారు చేయగా.. ఎక్స్ పైర్ ఏప్రిల్ 10 వరకు ఉంది. 'అందరూ అప్రమత్తంగా ఉండండి.. పిస్తా హోస్ లో బనానా కేక్ కొని ఉదయం తిందామని ఓపెన్ చేస్తే తినడానికి ఆమోదయోగ్యంగా లేదు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అనేది పెద్ద జోక్ గా మారింది' అంటూ కస్టమర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్