శవం పక్కనే వీడియోగేమ్ ఆడుకుంటున్నారు (వీడియో)

555చూసినవారు
ప్రస్తుతం బంధాలు, అనుబంధాలు మారిపోతున్నాయి. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మిగిలిన వారు ఏడవట్లేదు. దీనిని తెలిపేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వైపు మృతదేహం ఉండగా, దాని పక్కనే అందరూ కుర్చీల్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఏ మాత్రం చింతించకుండా ఉల్లాసంగా కనిపించారు. మనుషుల ప్రవర్తన రోజురోజుకూ మారిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్