క్యాడ్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ (Video)

61చూసినవారు
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. క్యాడ్ సదస్సు, ప్రవాస భారతీయులతో కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత దిగ్గజ టెక్ కంపెనీల CEOలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్ హాంగ్ సహా 15 కంపెనీల CEOలు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్