భగవతి అమ్మన్‌ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు(వీడియో)

52చూసినవారు
చివరిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. తర్వాత ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి, తెల్లని శాలువను కప్పుకకొని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత వివేకానంద మెమోరియల్‌లోని ధ్యాన్ మండపం వద్ద ధ్యానం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్