సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచేందుకు పీఎం మోదీ 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి నెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందించనున్నారు. పథకానికి అర్హతలివే..
* భారతీయులై ఉండాలి.
* సౌర ఫలకాల ఏర్పాటుకు అనువైన పైకప్పు ఉన్న సొంతిల్లు.
* విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
* సోలార్ ప్యానెల్ల కోసం ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు.
వెబ్సైట్: pmsuryaghar.gov.in