రైతన్నల పై పోలీస్ జులుం (వీడియో)

85055చూసినవారు
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగించి రైతులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ఈ ప్రమాదంలో పలువురు రైతులు గాయపడ్డారు. పంటకు మద్దతు ధరకు సంబంధించి చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతన్నల పై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి.

సంబంధిత పోస్ట్