సిట్ టీంలో సభ్యులు వీరే..

61చూసినవారు
సిట్ టీంలో సభ్యులు వీరే..
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజీ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటరావు, డీఎస్పీలు శివనారాయణస్వామి, సీతారామారావు, అన్నమయ్య జిల్లా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్, కల్లూరు ఇన్‌స్పెక్టర్‌ సూర్యనారాయణ ఈ బృందంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్