హరియాణాలో పోలింగ్ షురూ.. ఓటేసిన మను భాకర్ (వీడియో)

81చూసినవారు
హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 20,632 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సుమారు 2 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒలింపిక్ మెడలిస్ట్, షూటర్ మనూ భాకర్ ఝజ్జర్లో ఓటు వేశారు. కాగా, గత పదేళ్లుగా ఇక్కడ బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్