ముగిసిన లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్

566చూసినవారు
ముగిసిన లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
దేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది.మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడులో 62.08 %, రాజస్థాన్‌లో మరీ తక్కువగా 50.27%, ఉత్తరప్రదేశ్‌లో 57.54 %, మధ్యప్రదేశ్‌లో 63.25% పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 64.07%, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 68.96 % మరియు త్రిపురలో రికార్డ్ స్థాయిలో 76.10 % ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత పోస్ట్