పూరి గుడిసెలో పోలింగ్ కేంద్రం

18309చూసినవారు
పూరి గుడిసెలో పోలింగ్ కేంద్రం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని రాయలేటి పెంటలో ఓ పోలింగ్ కేంద్రం అందరిని ఆకట్టుకుంది. అక్కడి పరిస్థితుల మేరకు అధికారులు ఓ పూరి గుడిసెను సహాయక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్