ప్రశాంతంగా పోలింగ్ జరిగింది: సీఈవో

64చూసినవారు
ప్రశాంతంగా పోలింగ్ జరిగింది: సీఈవో
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. భువనగిరిలో అత్యధికంగా 72.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లోక్ సభ స్థానంలో 39.17 శాతం ఓటింగ్ జరిగింది. రేపటి వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ శాతంపై క్లారిటీ వస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్