ఆ ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

83చూసినవారు
ఆ ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్‌, జూన్ 4న లెక్కింపు ఉంటుందని, ఆరు అసెంబ్లీ స్థానాలు తప్ప అన్నిచోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్