ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

55చూసినవారు
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
ఏపీలో పార్లమెంట్, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో పోలింగ్ రోజు విధులు నిర్వహించే RTC ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించనుంది. రైల్వే, విద్యుత్, ఫైర్,హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్ తదితర డిపార్ట్మెంట్స్ లో పనిచేసే ఉద్యోగులు ఈ లిస్ట్ లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్