‘ప్రతినిధి-2' థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది

71చూసినవారు
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతినిధి-2' మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. 'స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంత మంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో మరణించారు?' అన్న డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్