బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి విచారం

59చూసినవారు
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి విచారం
జమ్మూకశ్మీర్ లోని అఖ్నూర్ వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్