21 నుంచి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

84చూసినవారు
21 నుంచి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడ్రోజుల పాటు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. విల్మింగ్టన్‌లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్