హైదరాబాద్ చేరుకున్న ప్రధాని

2427చూసినవారు
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హెలికాఫ్టర్ లో వరంగల్ లోని మామునూరు మినీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం భద్రకాళి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. తర్వాత కాకతీయ కాలేజీ గ్రౌండ్ కి చేరుకొని రూ. 6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్