ఒకే వేదికపై ప్రియాంకా, డింపుల్ యాదవ్?

72చూసినవారు
ఒకే వేదికపై ప్రియాంకా, డింపుల్ యాదవ్?
యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్‌ రాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో మే 28 లేదా 29న ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్