తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

76చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్‌ 1 శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ఒక్కరోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 30న సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతేకాదు అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్