నేడు మోదీ ప్రారంభించే/శంకుస్థాపన చేసే కార్యక్రమాలు

2251చూసినవారు
నేడు మోదీ ప్రారంభించే/శంకుస్థాపన చేసే కార్యక్రమాలు
* రూ.1298 కోట్లతో సంగారెడ్డి ఎక్స్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన
* రూ.399 కోట్లతో మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల విస్తరణకు శంకుస్థాపన
* రూ.3338 కోట్లతో పారాదీప్-హైదరాబాద్ గ్యాప్ పైప్ లైన్ ప్రారంభం
* రూ.1409 కోట్లతో కంది-రామసానిపల్లె హైవే ప్రారంభం
*రూ.1165 కోట్లతో 103KM చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రారంభం
* ఘట్‌కేసర్-లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం

సంబంధిత పోస్ట్