ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు

59చూసినవారు
ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు
మలేషియా మాస్టర్స్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఫైనల్‌లో ఆమె తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి వాంగ్ జై చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న ఆమెకు భంగపాటు తప్పలేదు. తొలి సెట్‌లో ప్రత్యర్థిపై ఆమె ఆధిపత్యం చెలాయించింది. తర్వాత రెండు సెట్లలో ఓడిపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్