27 సార్లు నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ అయిన రాధాకృష్ణన్

69చూసినవారు
27 సార్లు నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ అయిన రాధాకృష్ణన్
రాధాకృష్ణన్‌ మొత్తం 27 సార్లు నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యారు. వీటిలో నోబెల్ శాంతి బహుమతి, సాహిత్యానికి ఎక్కువ సార్లు నామినేషన్లు ఉన్నాయి. రాధాకృష్ణన్‌‌కు ‘సర్’ బిరుదును ప్రదానం చేశారు. అయినప్పటికీ, డాక్టర్ రాధాకృష్ణన్ ఈ బిరుదును స్వీకరించడానికి నిరాకరించారు. డాక్టర్ అనే తన విద్యాసంబంధమైన బిరుదుకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశానికి, విద్యార్ధులకు సేవచేస్తూ 1975 ఏప్రిల్ 17న డా. సర్వేపల్లి కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్