ప్రజా ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం

63చూసినవారు
ప్రజా ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం
జార్ఖండ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరోసారి జార్ఖండ్ సీఎంగా రాంచీలోని రాజ్‌భవన్‌లో 13వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్