అమిత్ షా సభకు హాజరుకాని రాజాసింగ్.. కారణం అదేనా?

610చూసినవారు
అమిత్ షా సభకు హాజరుకాని రాజాసింగ్.. కారణం అదేనా?
అమిత్ షా సభకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజారుకాకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల గోషామాహల్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థిగా మహిళను ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామాలు పార్టీ సొంత నేతలను షాక్‌కు గురిచేస్తున్నాయి. రాజాసింగ్ దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్