జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన మెగాఈ వెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న ఈ అద్భుత క్షణాలకు అలా కళ్లముందు సాక్షాత్కరించనుంది.