చేవెళ్ల ఎమ్మెల్యే మీడియా సమావేశం

2233చూసినవారు
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని బస్ స్టాండ్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. స్థానిక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించగా పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. శనివారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్