లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం: చల్లా నరసింహ

559చూసినవారు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చేవెళ్ల కాంగ్రెస్ శ్రేణుల విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్లమెంటు ఎన్ని కల్లో పార్టీ విజయంకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్