పెంచిన టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి: ఆకాష్

590చూసినవారు
పెంచిన టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి: ఆకాష్
టెట్ పరీక్ష ఫీజు అధికంగా పెంచడం వల్ల నిరుద్యోగులపై పెను భారం పడుతుందని, గతంలో ఒక పేపర్ రాస్తే 200, 2 పేపర్లు రాస్తే 300 ఫీజు ఉండేది కానీ ఇప్పుడు ఒక పేపర్ కి 1000 రూపాయలు రెండు పేపర్లు రాస్తే 2000 రూపాయల ఫీజు పెట్టడం సరికాదని జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశ పరీక్షలు ఫీజులుతగ్గించి తక్కువఫీజులతో పోటీ పరీక్షలునిర్వహిస్తామన్నారు అనిగుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్