కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

72చూసినవారు
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మొయినాబాద్ మండల కేంద్రంలో సోమవారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ. ఈనెల 26న నిర్వహించనున్నఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రామస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మల్లేష్, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్