రాష్టాన్ని దోచుకు తిన్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

74చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎటువంటి అమరికలు లేకుండా గెలిపించేంతవరకు
నేను నిద్ర పొన్నని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కోసం తేలేదు మనందరి కోసం తెచ్చాము కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్