రైతులకు అందుబాటులో విత్తనాలు: జిల్లా కలెక్టర్ శశాంక

57చూసినవారు
ప్రభుత్వం తరఫున రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు మరియు రైతు సేవ కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1778 క్వింటాళ్ల పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉంచగా 1584 క్వింటాల విత్తనాలు సరఫరా అయినాయి ఇంకా 194 క్వింటాల్ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచబడినవని తెలిపారు.

సంబంధిత పోస్ట్