ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు పరీక్ష

60చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ప్రశాంతంగా ముగిసినట్లు స్థానిక ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 9: 00 నుండి ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగిసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్