ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి

77చూసినవారు
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ భవన ఋషి కాలనీ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పద్మశాలి ప్రతినిధులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్