రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి కార్యాలయం లో ఏసీబీ ట్రాప్

79చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం స్థానిక జిహెచ్ఎంసి కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఏ. ఈ బలవంత్ రెడ్డి ను యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడులలో ఏసీబీ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్