నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ, ఆప్కో కాలనీ కాలుషితమైన తాగునీటితో రోగాల బారిన పడుతునమ్మన్నారు. శుక్రవారం కాలనీ ప్రజలు రోడ్డు ఏక్కి ఆందోళన చేశారు. హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదన్నారు. అధికారులు స్పందించి పైపులైన్‌ పనులు చేపట్టి.. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

సంబంధిత పోస్ట్