బోయిని చెరువును సందర్శించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

74చూసినవారు
బోయిని చెరువును సందర్శించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లో బోయిని చెరువును శుక్రవారం జిహెచ్ఎంసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, డిసి కృష్ణయ్య, ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముదం నరసింహ యాదవ్ తో కలసి సందర్శించినారు. చెరువులో గుర్రపు డెక్క త్వరగా తొలగించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్