దేవాలయ అభివృద్ధికి విరాళం

52చూసినవారు
దేవాలయ అభివృద్ధికి విరాళం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పట్టణానికి చెందిన మల్లెల ప్రసాద్ శ్రీదేవి దంపతులు శనివారం సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి 5116 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన మల్లెల ప్రసాద్ శ్రీదేవి దంపతులను ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్