మొగిలిగిద్దలో ఘనంగా జాతర ఉత్సవాలు

61చూసినవారు
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలో గల మొగిలిగిద్ద గ్రామంలో శ్రీశ్రీ భవాని సహిత రామలింగేశ్వర స్వామి జాతర సందర్బంగా చివరి రోజు బుధవారం బండ్లు, బోనాలు కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ శ్రీశైలం, గ్రామస్థులు, తదితరులు హాజరైనట్లు తెలిపారు. గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్దలతో బండ్లు, బోనాలు శివ, పార్వతుల చుట్టు తిరుగుతూ సంతోషంగా తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్