నల్గొండ బహిరంగ సభకు తరలిన నేతలు

2277చూసినవారు
నల్గొండ బహిరంగ సభకు తరలిన నేతలు
షాద్‌నగర్ కొత్తూరు మున్సిపాలిటీ నుండి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో నిర్వహించే మాజీ సీఎం భారీ బహిరంగ సభకు టిఆర్ఎస్ నాయకులతో కలిసి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు పెంట నోళ్ళ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్