రైతులను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే

59చూసినవారు
రైతులను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం తొలి రుణమాఫీ చెక్కును అందుకున్న షాద్ నగర్ నియోజక వర్గం కొందూర్గ్ మండలం అగిర్యాల్ గ్రామానికి చెందిన గొడుగు చెన్నయ్య, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన విఠ్యాల అండాలు, జిల్లేడు చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచేర్ల గ్రామానికి చెందిన క్యాత్రమోని మల్లయ్యని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ సన్మానించారు. ముఖ్యమంత్రి

సంబంధిత పోస్ట్